ప్రతి రోజు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 లాభాలు
గతంలో బీట్ రూట్ ని తినాలంటే చాలా మంది ఆలోచించేవారు. తియ్యగా, వగరుగా ఉండే ఈ దుంపను తినడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. కాని బీట్ రూట్ ఉపయోగాలు తెలిసిన తరువాత ,...
ఈ ఉపయోగాలు తెలిస్తే రాగులను వదిలిపెట్టరు..!
రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్థికమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పధార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులను తినడంతో అయోడిన్ పుష్కలంగా...
కరోనాకు.. ఇంట్లోనే కార్పొరేట్ వైద్యం : 15 రోజులకు రూ.20 వేలు
కరోనా పాజిటివ్ వచ్చి ప్రైవేట్ ఆస్పత్రి జాయిన్ అయితే చాలు.. నాలుగు రోజుతలకు మూడున్నర లక్షలు బిల్లు వేసింది యశోధా ఆస్పత్రి. ఈ బిల్లు చూసి అందరూ షాక్. కరోనాతో కంటే అప్పులతో...
“విమానముద్ర”యోగాతో అదరగొడుతున్న పూజ హెగ్డే
సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందాలతో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంటేనే హీరోయిన్ గా నిలదొక్కుకుంటారు. సినీ తారలు పరిశ్రమలో పదికాలాల పాటు మనుగడ సాగించాలంటే అందాన్ని, ఆకృతిని కాపాడుకోవాలి. అప్పుడే...
రాగి పాత్రల్లో నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?
కరోనా వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. తప్పదు మరి... ప్రస్తుత సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందుకోసం మన...
జుట్టు సమస్యకు ఇంటిలోనే పరిష్కారం
"జుట్టు"... ఏకవచనంతో చెప్పాలంటే వెంట్రుక. దేనైనా తక్కువగా పోల్చాలంటే "నా వెంట్రుకతో సమానం" అంటు మనం వెంట్రుకను తేలిగ్గా తీసిపారేస్తాం. కానీ జుట్టు ఎంత విలువైనదో... జుట్టు పై నడుస్తున్న వ్యాపార గణాంకాలు...
ఇమ్యూనిటీని అమాంతం పెంచే “తులసి టీ”…ఇలా చేసుకోండి
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఒణికిస్తుంది. ప్రజల ఆరోగ్యంతో కరోనా చెలగాటమాడుతుంది. ఇటువంటి తరుణంలో మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో అవసరం. కేవలం భోజనం చేయడం ద్వారా మాత్రమే రోగ...
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ డీటాక్స్ వాటర్ ఇంట్లోనే చేసుకోండి
ఈ రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ లు చేద్దామంటే బద్దకం వల్లనో లేక బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగానో...
#ఆయుర్వేధం తెల్లజుట్టు నల్లగా మారాలంటే – బోడతరం పువ్వును తప్పక వెతికిపట్టుకోండి
ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ సమస్య చక్కగా నల్లగా ఉండాల్సిన జుట్టు తెల్లగా నిగలాడిపోతు ఉండటం. అతి తక్కువ వయస్సులోనే చాలా మందిని ఈ సమస్య అధికంగా వేధిస్తుంటుంది. ఆయుర్వేధ...
స్టే హోం కాదు.. ఇక స్టే అలర్ట్ నినాదం.. కన్ఫ్యూజ్ కావొద్దు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపులు మరిన్ని వచ్చాయి. కేవలం కంటైన్ మెంట్ జోన్లలో ఆంక్షలు. మిగతా ప్రాంతాల్లో ఫ్రీ. ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కాయి. మందు షాపులు ఎప్పుడో ఓపెన్ చేశారు. జన...
Recent Posts
సంబధిత వార్తలు
235 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలు కాపాడిన పోలీసులు : సినిమా సీన్ తలపించేలా యాక్షన్ -10 నిమిషాలు...
కళ్ల ముందు ఒక్క ప్రాణం పోతుంటేనే విలవిలాడిపోతాం.. అలాంటిది 235 మంది కరోనా పేషెంట్లు ప్రాణాల్లో గాల్లో దీపాలు అయ్యాయి. ఏ క్షణమైనా ఆ 235 మంది ప్రాణాలు పోవచ్చు.. ఈ విషయాన్ని...
ఏపీ – తెలంగాణ మధ్య బస్సులు నడుస్తాయి-ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అనగానే అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు డైలామాలో పడ్డారు. ఎందుకంటే.. ఏపీ నుంచి తెలంగాణకు ప్రతిరోజూ లక్షల మంది వచ్చి పోతుంటారు. వీళ్లందరూ ఆర్టీసీ, ప్రైవేట్...
తెలంగాణలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ
కరోనా కట్టడి, వైరస్ వ్యాప్తి విషయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్...
యాక్టివ్ సీఎంగా కేటీఆర్ : పార్టీతోపాటు ప్రభుత్వ సమీక్షల్లో యువరాజు
సీఎం కేసీఆర్ కరోనాతో ఫాంహౌస్ లో చికిత్స పొందుతున్నారు. మరో 10 రోజులు అయినా ఆయన ఐసోలేషన్ లోనే ఉండనున్నారు. అవసరం అయితే హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందించటానికి వైద్య ఆరోగ్య శాఖ...
నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది..
జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది. నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు అభిమానులు. ఏప్రిల్ 16వ తేదీ కరోనా వచ్చిందని.. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో.. ఫాంహౌస్ లో ఉండి...
2020 ఏప్రిల్ – 2021 ఏప్రిల్ తేడా ఏంటో తెలుసా.. ఈ ఏడాదిలో ఏం జరిగిందో తెలుసుకోండి..
దేశంలో కరోనా తీవ్రంగా ఉందన్న సంగతి కళ్లకు కనిపిస్తోంది. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. వేల సంఖ్యలో చనిపోతున్నారు. 2020 ఏప్రిల్ లో దేశంలో పరిస్థితి ఎలా...
ఈ ప్రభుత్వాలను అస్సలు నమ్మం – మోడీని అసలే నమ్మం : వలస కార్మికులతో దద్ధరిల్లిన ఢిల్లీ..
కరోనా విజృంభణతో.. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ ప్రకటన చేస్తున్న సమయంలోనే ఓ మాట చెప్పారు.. వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దు.. వాళ్లను ఆదుకుంటాను.. లాక్...
తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ – అవసరం అయితే హైదరాబాద్ తరలించటానికి అంబులెన్స్ లు సిద్ధం
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని.. సొంత ఫాంహౌస్ లో ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు చీఫ్ సెక్రటరీ ఏప్రిల్ 19వ తేదీన...
ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు
వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ...
ఎన్నికల సంఘంతో కేంద్రం చర్చలు.. కొనసాగిద్దామా.. ఆపేద్దామా..
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. పశ్చిమబెంగాల్ లో మరో మూడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మే 2వ తేదీన...