మాజీ ప్రధానమంత్రికి కరోనా.. వెంటిలేటర్ పై చికిత్స..
వాళ్లు వీళ్లు అని తేడా లేదు.. అందర్నీ కరోనా వెంటాడుతోంది. సామాన్యుల నుంచి ఎంతో కట్టుదిట్టమైన భద్రత, ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం సోకుతుంది. మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థిక వేత్త...
నిత్యావసరాల కోసం ఎగబడుతున్న జనం.. లిక్కర్ షాపుల దగ్గర తోపులాటలు..
ఢిల్లీలో ఆరు రోజుల లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన వెంటనే.. ఒక్కసారి ప్రజల్లో అలజడి మొదలైంది. కిరాణా షాపుల దగ్గరకు ప్రజలు క్యూ కడుతున్నారు. రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆరు...
ఢిల్లీలో లాక్ డౌన్ – కేజ్రీవాల్ సంచలన నిర్ణయం : వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దు..
దేశ రాజధానిలో లాక్ డౌన్ విధించారు సీఎం కేజ్రీవాల్. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19వ తేదీ రాత్రి నుంచి ఆరు రోజులపాటు.. అంటే ఏప్రిల్...
రాజకీయ ప్రచారం నేను ఆపేస్తా.. మీరు సిద్ధమా.. మోడీ, అమిత్ షాకు సవాల్
రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం.. ఓటు వేసి అధికారం ఇచ్చే జనం ప్రాణాలు ఇప్పుడు ముఖ్యం.. ప్రజల బాగోగుల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకేం కావాలి.. ఏ రాజకీయ పార్టీకి అయినా ఇదే...
కరోనాపై మరో యుద్ధం : రైలు బోగీలను రెడీ చేస్తున్న ప్రభుత్వం – ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ 80 శాతం...
కరోనా కట్టడిపై మరోసారి యుద్ధం చేయాలని.. అందరూ అందరూ సిద్ధం కావాలని.. అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కేంద్రం.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 80 శాతం బెడ్స్...
ఈ 10 రాష్ట్రాల్లో కరోనా బీభత్సం.. హెచ్చరించిన కేంద్రం : డేంజర్ లో జోన్ లోకి తెలుగు రాష్ట్రాలు..
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిపై కేంద్రం అత్యవసరంగా సమావేశం అయ్యింది. ప్రధాని మోడీతోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని సమీక్షించి.. అత్యధికంగా కరోనా కేసులు ఉన్న 10 రాష్ట్రాలపై...
Corona In Gujarat : గుజరాత్ లో కరోనా కేసుల సునామీ – బెడ్స్ లేక ఆస్పత్రుల...
గుజరాత్ అనగానే ఆహోఓహో.. అభివృద్ధి అంటే అదే అంటూ భజన చేయటం తప్పితే.. ఇప్పటి వరకు మరొకటి తెలియదు మీడియాకు కూడా.. కరోనాతో గుజరాత్ రాష్ట్రం వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలిసిపోయింది. ఆస్పత్రుల్లో...
వచ్చే ఆదివారం రాష్ట్రం అంతా లాక్ డౌన్.. పబ్లిక్ ప్లేసుల్లో శానిటైజేషన్
వచ్చే ఆదివారం రాష్ట్రం అంతా లాక్ డౌన్.. పబ్లిక్ ప్లేసుల్లో శానిటైజేషన్
కరోనా విజృంభణతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అత్యవసరం సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే...
అది కుంభ మేళా కాదు.. కరోనా మేళా.. 130 మంది సాధువులకు పాజిటివ్.. యూపీలో విలయతాండవం
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కరోనా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కు పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు...
ఇండియాలో మరోసారి లాక్ డౌన్ : మే 3 నుండి జూన్ 2 వరకు : లీటర్ పెట్రోల్...
దేశంలో కరోనా అంతకంతకూ వ్యాపిస్తూ.. రోజు వారీ కేసుల సంఖ్య 2 లక్షల 17 వేలకు చేరింది. డెత్ రేటు క్రమంగా పైకి వెళుతుంది. ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ అనే...
Recent Posts
సంబధిత వార్తలు
తెలంగాణలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ
కరోనా కట్టడి, వైరస్ వ్యాప్తి విషయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్...
యాక్టివ్ సీఎంగా కేటీఆర్ : పార్టీతోపాటు ప్రభుత్వ సమీక్షల్లో యువరాజు
సీఎం కేసీఆర్ కరోనాతో ఫాంహౌస్ లో చికిత్స పొందుతున్నారు. మరో 10 రోజులు అయినా ఆయన ఐసోలేషన్ లోనే ఉండనున్నారు. అవసరం అయితే హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందించటానికి వైద్య ఆరోగ్య శాఖ...
నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది..
జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది. నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు అభిమానులు. ఏప్రిల్ 16వ తేదీ కరోనా వచ్చిందని.. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో.. ఫాంహౌస్ లో ఉండి...
2020 ఏప్రిల్ – 2021 ఏప్రిల్ తేడా ఏంటో తెలుసా.. ఈ ఏడాదిలో ఏం జరిగిందో తెలుసుకోండి..
దేశంలో కరోనా తీవ్రంగా ఉందన్న సంగతి కళ్లకు కనిపిస్తోంది. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. వేల సంఖ్యలో చనిపోతున్నారు. 2020 ఏప్రిల్ లో దేశంలో పరిస్థితి ఎలా...
ఈ ప్రభుత్వాలను అస్సలు నమ్మం – మోడీని అసలే నమ్మం : వలస కార్మికులతో దద్ధరిల్లిన ఢిల్లీ..
కరోనా విజృంభణతో.. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ ప్రకటన చేస్తున్న సమయంలోనే ఓ మాట చెప్పారు.. వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దు.. వాళ్లను ఆదుకుంటాను.. లాక్...
తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ – అవసరం అయితే హైదరాబాద్ తరలించటానికి అంబులెన్స్ లు సిద్ధం
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని.. సొంత ఫాంహౌస్ లో ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు చీఫ్ సెక్రటరీ ఏప్రిల్ 19వ తేదీన...
ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు
వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ...
ఎన్నికల సంఘంతో కేంద్రం చర్చలు.. కొనసాగిద్దామా.. ఆపేద్దామా..
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. పశ్చిమబెంగాల్ లో మరో మూడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మే 2వ తేదీన...
లాక్ డౌన్ దిశగా దేశం : సంకేతాలు ఇచ్చేసిన ప్రభుత్వాలు : ముఖ్యమంత్రులకే రక్షణ లేదు
భారతదేశం రెండోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు అందుకు సంకేతంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక యూపీ రాష్ట్రాలు సీఎంలు సైతం కరోనా బారిన...
దారుణంగా దేశ పరిస్థితులు : ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా పాజిటివ్
దేశంలో ఏం జరుగుతుందయ్యా.. రోజువారీగా కేసులు మూడు లక్షలకు చేరాయి.. ఓ వైపు కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.. ఆక్సిజన్ లేదు.. బెడ్స్ లేవు.. వెంటిలేటర్లు లేవు.. చికిత్స కోసం...