ఎర్ర కోక.. తెల్ల చొక్కా.. ఇవే సీన్స్ రిపీట్.. తిరుపతిలో దొంగ ఓట్లపై ఈ ప్రశ్నలకు బదులేదీ..
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ పై దొంగ ఓట్ల రాద్ధాంతం నడుస్తోంది. పొలిటికల్ పార్టీలు నువ్వంటే నువ్వంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా.. కామన్ మ్యాన్.. ఈ వార్తలు చిదివిన, చూసిన...
ఊహించని స్థాయిలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటెత్తిన పోలింగ్.. గెలుపుపై ఎవరి ధీమా వాళ్లదే..
తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోలింగ్ భారీగా నమోదైంది. ఏప్రిల్ 17వ తేదీ రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగియగా.. సాయంత్రం 6 గంటల వరకు 84.32 శాతం నమోదైంది. ఉప...
తిరుపతిలో ఏజెంట్ల కంటే ఎక్కువ హడావిడి చేసిన ఎల్లో మీడియా
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ శనివారం అంటే ఏప్రిల్ 17వ తేదీ జరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటలపాటు పోలింగ్ నిర్వహించారు అధికారులు. కరోనా, ఎండాకాలం...
తిరుపతిలో దొంగ ఓట్ల గొడవ ఏంటీ.. ఎన్నికల అధికారులను వివరణ కోరిన ఎన్నికల సంఘం సీఈవో
తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేస్తుందని.. ఇతర ప్రాంతాల నుంచి మనుషులను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ అంటోంది. బస్సుల్లో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న...
పిల్ల పూ.. మాటలు మాట్లాడొద్దు లోకేష్ : లైవ్ లో బండ భూతులు తిట్టిన పెద్దారెడ్డి
విమర్శలు, ఆరోపణలు చేసేటప్పుడు ఓ స్థాయి ఉంటుంది.. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో జ్ణానం ఉండాలి.. ఏది పడితే అది.. ఎలా పడితే అలా.. మాట్లాడితే చెమడాలు వలుస్తాం.. ఈ వార్నింగ్ ఇచ్చింది...
అప్పుడు వడదెబ్బ – ఇప్పుడు కరోనా – పవన్ కల్యాణ్ కు కలిసిరాని ఏప్రిల్ ఎన్నికల ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యానికి - ఎలక్షన్స్ కు ఏదో లింక్ ఉన్నట్లు ఉంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. ప్రచారం తర్వాత పవన్ కల్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు....
ఇండియాలో మరోసారి లాక్ డౌన్ : మే 3 నుండి జూన్ 2 వరకు : లీటర్ పెట్రోల్...
దేశంలో కరోనా అంతకంతకూ వ్యాపిస్తూ.. రోజు వారీ కేసుల సంఖ్య 2 లక్షల 17 వేలకు చేరింది. డెత్ రేటు క్రమంగా పైకి వెళుతుంది. ఇలాంటి సమయంలో మళ్లీ లాక్ డౌన్ అనే...
దేశం మొత్తానికి ఆక్సిజన్ ఇస్తున్న ఏపీ – జగన్ ముందుచూపు ఇప్పుడు ప్రాణాలు కాపాడుతుంది
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో.. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విలయతాండం చేస్తున్న సమయంలో.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్రలో అయితే ఆక్సిజన్ కొరత వల్ల...
పరీక్షలు రద్దు – ఎన్నికలు ముద్దు : రాయలేని భూతులతో తెలంగాణ సర్కార్ ను తిడుతున్న జనం
అడ్డదిడ్డంగా రాశాడని అభిమానులకున్నా, మా పార్టీని కావాలని టార్కెట్ చేశాడని కార్యకర్తలు అనుకున్న రాయక తప్పదు కాబట్టి, ఈ కరోనా సమయంలో తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని రాయలేని భూతులతో జనం...
తిరుపతిలో బీజేపీకి 2 లక్షల ఓట్లు వస్తే.. జగన్ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు.. 2024లో మళ్లీ 151 ఖాయం
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేదే ఇప్పుడు పాయింట్.. గెలుపోటములు అనేది అందరూ ఊహించేదే అయినా.. ఏ పార్టీ ఎన్ని ఓట్లు సాధిస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ముఖ్యంగా.....
Recent Posts
సంబధిత వార్తలు
తెలంగాణలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ
కరోనా కట్టడి, వైరస్ వ్యాప్తి విషయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్...
యాక్టివ్ సీఎంగా కేటీఆర్ : పార్టీతోపాటు ప్రభుత్వ సమీక్షల్లో యువరాజు
సీఎం కేసీఆర్ కరోనాతో ఫాంహౌస్ లో చికిత్స పొందుతున్నారు. మరో 10 రోజులు అయినా ఆయన ఐసోలేషన్ లోనే ఉండనున్నారు. అవసరం అయితే హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందించటానికి వైద్య ఆరోగ్య శాఖ...
నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది..
జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది. నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు అభిమానులు. ఏప్రిల్ 16వ తేదీ కరోనా వచ్చిందని.. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో.. ఫాంహౌస్ లో ఉండి...
2020 ఏప్రిల్ – 2021 ఏప్రిల్ తేడా ఏంటో తెలుసా.. ఈ ఏడాదిలో ఏం జరిగిందో తెలుసుకోండి..
దేశంలో కరోనా తీవ్రంగా ఉందన్న సంగతి కళ్లకు కనిపిస్తోంది. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. వేల సంఖ్యలో చనిపోతున్నారు. 2020 ఏప్రిల్ లో దేశంలో పరిస్థితి ఎలా...
ఈ ప్రభుత్వాలను అస్సలు నమ్మం – మోడీని అసలే నమ్మం : వలస కార్మికులతో దద్ధరిల్లిన ఢిల్లీ..
కరోనా విజృంభణతో.. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ ప్రకటన చేస్తున్న సమయంలోనే ఓ మాట చెప్పారు.. వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దు.. వాళ్లను ఆదుకుంటాను.. లాక్...
తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ – అవసరం అయితే హైదరాబాద్ తరలించటానికి అంబులెన్స్ లు సిద్ధం
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని.. సొంత ఫాంహౌస్ లో ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు చీఫ్ సెక్రటరీ ఏప్రిల్ 19వ తేదీన...
ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు
వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ...
ఎన్నికల సంఘంతో కేంద్రం చర్చలు.. కొనసాగిద్దామా.. ఆపేద్దామా..
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. పశ్చిమబెంగాల్ లో మరో మూడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మే 2వ తేదీన...
లాక్ డౌన్ దిశగా దేశం : సంకేతాలు ఇచ్చేసిన ప్రభుత్వాలు : ముఖ్యమంత్రులకే రక్షణ లేదు
భారతదేశం రెండోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు అందుకు సంకేతంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక యూపీ రాష్ట్రాలు సీఎంలు సైతం కరోనా బారిన...
దారుణంగా దేశ పరిస్థితులు : ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా పాజిటివ్
దేశంలో ఏం జరుగుతుందయ్యా.. రోజువారీగా కేసులు మూడు లక్షలకు చేరాయి.. ఓ వైపు కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.. ఆక్సిజన్ లేదు.. బెడ్స్ లేవు.. వెంటిలేటర్లు లేవు.. చికిత్స కోసం...