Tag: bjp
Recent Posts
సంబధిత వార్తలు
ఏపీ – తెలంగాణ మధ్య బస్సులు నడుస్తాయి-ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అనగానే అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు డైలామాలో పడ్డారు. ఎందుకంటే.. ఏపీ నుంచి తెలంగాణకు ప్రతిరోజూ లక్షల మంది వచ్చి పోతుంటారు. వీళ్లందరూ ఆర్టీసీ, ప్రైవేట్...
తెలంగాణలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ
కరోనా కట్టడి, వైరస్ వ్యాప్తి విషయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్...
యాక్టివ్ సీఎంగా కేటీఆర్ : పార్టీతోపాటు ప్రభుత్వ సమీక్షల్లో యువరాజు
సీఎం కేసీఆర్ కరోనాతో ఫాంహౌస్ లో చికిత్స పొందుతున్నారు. మరో 10 రోజులు అయినా ఆయన ఐసోలేషన్ లోనే ఉండనున్నారు. అవసరం అయితే హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందించటానికి వైద్య ఆరోగ్య శాఖ...
నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది..
జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది. నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు అభిమానులు. ఏప్రిల్ 16వ తేదీ కరోనా వచ్చిందని.. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో.. ఫాంహౌస్ లో ఉండి...
2020 ఏప్రిల్ – 2021 ఏప్రిల్ తేడా ఏంటో తెలుసా.. ఈ ఏడాదిలో ఏం జరిగిందో తెలుసుకోండి..
దేశంలో కరోనా తీవ్రంగా ఉందన్న సంగతి కళ్లకు కనిపిస్తోంది. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. వేల సంఖ్యలో చనిపోతున్నారు. 2020 ఏప్రిల్ లో దేశంలో పరిస్థితి ఎలా...
ఈ ప్రభుత్వాలను అస్సలు నమ్మం – మోడీని అసలే నమ్మం : వలస కార్మికులతో దద్ధరిల్లిన ఢిల్లీ..
కరోనా విజృంభణతో.. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ ప్రకటన చేస్తున్న సమయంలోనే ఓ మాట చెప్పారు.. వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దు.. వాళ్లను ఆదుకుంటాను.. లాక్...
తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ – అవసరం అయితే హైదరాబాద్ తరలించటానికి అంబులెన్స్ లు సిద్ధం
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని.. సొంత ఫాంహౌస్ లో ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు చీఫ్ సెక్రటరీ ఏప్రిల్ 19వ తేదీన...
ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు
వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ...
ఎన్నికల సంఘంతో కేంద్రం చర్చలు.. కొనసాగిద్దామా.. ఆపేద్దామా..
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. పశ్చిమబెంగాల్ లో మరో మూడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. మే 2వ తేదీన...
లాక్ డౌన్ దిశగా దేశం : సంకేతాలు ఇచ్చేసిన ప్రభుత్వాలు : ముఖ్యమంత్రులకే రక్షణ లేదు
భారతదేశం రెండోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు అందుకు సంకేతంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక యూపీ రాష్ట్రాలు సీఎంలు సైతం కరోనా బారిన...